ఇరాన్‌ రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ భేటీ

ABN , First Publish Date - 2020-09-07T14:20:51+05:30 IST

రష్యాలో 3 రోజుల పర్యటన ముగించుకున్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ టెహ్రాన్‌ చేరారు. ఆదివారం ఆయన ఇరాన్‌ రక్షణ మంత్రి బ్రిగేడియర్‌ జనరల్‌ ఆమిర్‌ హతామీతో భేటీ అయ్యారు.

ఇరాన్‌ రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ భేటీ

టెహ్రాన్‌: రష్యాలో 3 రోజుల పర్యటన ముగించుకున్న భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ టెహ్రాన్‌ చేరారు. ఆదివారం ఆయన ఇరాన్‌ రక్షణ మంత్రి బ్రిగేడియర్‌ జనరల్‌ ఆమిర్‌ హతామీతో భేటీ అయ్యారు. తమ మధ్య చర్చలు ఫలప్రదంగా ముగిశాయని విలేకరులకు రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. అఫ్ఘానిస్థాన్‌లో సమస్యలు, ప్రాంతీయ భద్రత, ద్వైపాక్షిక సహకారంపై చర్చించామని పేర్కొన్నారు.

Updated Date - 2020-09-07T14:20:51+05:30 IST