ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి చినాబ్ నదిపై
ABN , First Publish Date - 2021-02-26T09:18:21+05:30 IST
జమ్మూకశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. నిర్మాణం పూర్తవుతున్న
జమ్మూకశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. నిర్మాణం పూర్తవుతున్న సందర్భంగా రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఈ ఫొటోను షేర్ చేశారు. 476 మీటర్ల పొడవైన ఈ ఆర్చ్ను ఉక్కుతో నిర్మిస్తున్నారు. మొత్తం బ్రిడ్జి పొడవు 1315 మీటర్లు కాగా.. దీనికయ్యే వ్యయం 1250 కోట్లు. ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైల్వేసెక్షన్లో ఈ లైన్ను నిర్మిస్తున్నారు.