నేతన్న నేస్తం చేనేత కార్మికులకు వరం
ABN , First Publish Date - 2020-05-24T07:57:08+05:30 IST
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికులకు వరమని జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీఈ ఎస్.రఘునంద అన్నారు. చల్లపల్లి..
చల్లపల్లి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికులకు వరమని జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీఈ ఎస్.రఘునంద అన్నారు. చల్లపల్లి, పురిటిగడ్డ, యార్లగడ్డ, శివ రామదుర్గపురం, కొత్తమాజేరు సచివాలయాలను సందర్శిం చారు. మండలంలో 188మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారన్నారు.