నేతన్న నేస్తం చేనేత కార్మికులకు వరం

ABN , First Publish Date - 2020-05-24T07:57:08+05:30 IST

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం చేనేత కార్మికులకు వరమని జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీఈ ఎస్‌.రఘునంద అన్నారు. చల్లపల్లి..

నేతన్న నేస్తం చేనేత కార్మికులకు వరం

చల్లపల్లి : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం పథకం  చేనేత కార్మికులకు వరమని జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీఈ ఎస్‌.రఘునంద అన్నారు. చల్లపల్లి, పురిటిగడ్డ, యార్లగడ్డ, శివ రామదుర్గపురం, కొత్తమాజేరు సచివాలయాలను సందర్శిం చారు. మండలంలో 188మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతారన్నారు. 

Updated Date - 2020-05-24T07:57:08+05:30 IST