హద్దు మీరితే.. ఓటర్లు బుద్ధి చెబుతారు
ABN , First Publish Date - 2020-07-12T07:32:23+05:30 IST
ఎల్లకాలం పదవిలోనే ఉండడం ప్రజాస్వామ్యంలో కుదరదు. ఓటర్లను నిర్లక్ష్యం చేస్తే.. వారు సహించరు. రాజకీయ నేతల కన్నా ఓటర్లు చాలా తెలివైనవాళ్లు...
ఎల్లకాలం పదవిలోనే ఉండడం ప్రజాస్వామ్యంలో కుదరదు. ఓటర్లను నిర్లక్ష్యం చేస్తే.. వారు సహించరు. రాజకీయ నేతల కన్నా ఓటర్లు చాలా తెలివైనవాళ్లు. హద్దుమీరిన నేతలకు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఇందిరాగాంధీ, వాజపేయి వంటి మహానేతలకే ఓటమి తప్పలేదు.
- శరద్పవార్, ఎన్సీపీ అధినేత
(మళ్లీ గద్దెనెక్కుతానంటూ దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ..)