తాబేళ్లను సంరక్షించండి

ABN , First Publish Date - 2021-04-13T05:08:02+05:30 IST

తాబేళ్ల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ కాశీ బుగ్గ రేంజ్‌ అధికారి పి.అమ్మినాయుడు తెలిపారు. సోమవారం ఇసకల పాలెంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా సోంపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇంతియాజ్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులతో కలిసి 750 తాబేళ్లను తీరంలో విడిచిపెట్టారు.

తాబేళ్లను సంరక్షించండి
ఇస్కలపాలెం తీరంలో తాబేళ్లను విడిచిపెడుతున్న అటవీశాఖ సిబ్బంది


సోంపేట రూరల్‌: తాబేళ్ల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీశాఖ కాశీ బుగ్గ రేంజ్‌ అధికారి పి.అమ్మినాయుడు  తెలిపారు. సోమవారం  ఇసకల పాలెంలో తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేశారు.  ఈ సందర్భంగా సోంపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇంతియాజ్‌ అహ్మద్‌ కుటుంబ సభ్యులతో కలిసి 750 తాబేళ్లను తీరంలో విడిచిపెట్టారు.కార్యక్రమంలో బారువ ఎస్‌ఐ విజయసారధి, వజ్రపుకొ త్తూరు సెక్షన్‌ అధికారి ఎస్‌.రజనీకాంత్‌ పాల్గొన్నారు.

 



 

Updated Date - 2021-04-13T05:08:02+05:30 IST