Prakasam: కందుకూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిపక్షం ధర్నా

ABN , First Publish Date - 2022-01-31T17:06:40+05:30 IST

కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Prakasam: కందుకూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిపక్షం ధర్నా

ఒంగోలు: కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించాలని కోరుతూ కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడాన్ని నిరసిస్తూ  యాదవ జేఏసీ నేత మిరియం శ్రీనివాసరావు పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే అప్రమతమైన పోలీసులు శ్రీనివాసరావును అడ్డుకున్నారు. 

Updated Date - 2022-01-31T17:06:40+05:30 IST