పేకాటస్థావరంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-09-25T10:08:42+05:30 IST
పేకాటస్థావరంపై పోలీసుల దాడి
మేడ్చల్: పోలీ్సస్టేషన్కు కూతవేటు దూరంలో ఓ పేకాట స్థావరంపై గురువారం రాత్రి బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో మేడ్చల్ జాతీయ రహదారి పక్కనే గల ఆ భవనంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకుని 96 వేల నగదు, 9 సెల్పోన్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.