రూ.5-7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించండి
ABN , First Publish Date - 2020-03-27T06:21:52+05:30 IST
కరోనా కట్టడితోపాటు జీవనోపాధి దెబ్బతిన్న శ్రామికుల కోసం రూ.5-7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని...
కరోనా కట్టడితోపాటు జీవనోపాధి దెబ్బతిన్న శ్రామికుల కోసం రూ.5-7 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర కార్మిక సంఘాలు కోరాయి. శ్రామికులు పూట గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎ్స, సీఐటీయూ, ఏఐయూటీయూసీ తదితర 10సంఘాలు ప్రధానికి లేఖ రాశాయి.