పేదలకు ఓటీఎ్స వరం
ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST
పెద్దాపురం, డిసెంబరు 1: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఓటీఎస్ ఒక వరమని ఆర్డీవో పి.వెంకటరమణ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఓటీఎ్సపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శాశ్వత గృహ హక్కు పథకంతో గృహాల యజమానులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సొమ్మును మూడు వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కల్పించిందన్నారు. కార్యక్రమం
పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ
పెద్దాపురం, డిసెంబరు 1: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఓటీఎస్ ఒక వరమని ఆర్డీవో పి.వెంకటరమణ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఓటీఎ్సపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శాశ్వత గృహ హక్కు పథకంతో గృహాల యజమానులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సొమ్మును మూడు వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కల్పించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు, వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్, కనకాల మహాలక్ష్మీ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ శేషాద్రి పాల్గొన్నారు.