పేదలకు ఓటీఎ్‌స వరం

ABN , First Publish Date - 2021-12-01T05:30:00+05:30 IST

పెద్దాపురం, డిసెంబరు 1: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఓటీఎస్‌ ఒక వరమని ఆర్డీవో పి.వెంకటరమణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఓటీఎ్‌సపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శాశ్వత గృహ హక్కు పథకంతో గృహాల యజమానులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సొమ్మును మూడు వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కల్పించిందన్నారు. కార్యక్రమం

పేదలకు ఓటీఎ్‌స వరం
పెద్దాపురం సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో

పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ 

పెద్దాపురం, డిసెంబరు 1: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు ఓటీఎస్‌ ఒక వరమని ఆర్డీవో పి.వెంకటరమణ అన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో ఓటీఎ్‌సపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శాశ్వత గృహ హక్కు పథకంతో గృహాల యజమానులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సొమ్మును మూడు వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని కల్పించిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీమంగతాయారు, వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, కనకాల మహాలక్ష్మీ సుబ్రహ్మణ్యం, మున్సిపల్‌ కమిషనర్‌ శేషాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-01T05:30:00+05:30 IST