25న హనుమాన్ శోభాయాత్ర
ABN , First Publish Date - 2022-05-23T06:23:05+05:30 IST
పెద్దాపురం, మే 22: ఆర్ఎ్సఎస్, పలు హిందూ సంస్థల ఆధ్యర్యంలో ఈనెల 25న హనుమాన్ శోభా యాత్ర పేరుతో నిర్వహించే భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని శోభాయాత్ర కమిటీ పిలుపునిచ్చింది. సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. మధ్యాహ్నం 3గంటలకు
పెద్దాపురం, మే 22: ఆర్ఎ్సఎస్, పలు హిందూ సంస్థల ఆధ్యర్యంలో ఈనెల 25న హనుమాన్ శోభా యాత్ర పేరుతో నిర్వహించే భారీ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని శోభాయాత్ర కమిటీ పిలుపునిచ్చింది. సంబంధించి కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. మధ్యాహ్నం 3గంటలకు సామర్లకోట ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నుంచి యాత్ర ప్రారంభమై పెద్దాపురం వరకూ సాగుతుందన్నారు.