7, 8వ తేదీల్లో శనగ కొనుగోళ్లు

ABN , First Publish Date - 2021-05-06T04:30:16+05:30 IST

మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ సోసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8వ తేదీల్లో శనగ పంట కొనుగోలు చేపట్టనున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరిగోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల వద్ద మిగిలిపోయిన పంటను అమ్ముకోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. రైతుల వద్ద ఉన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చే స్తామని తెలిపారు. రైతులు 7, 8వ తేదీల్లో తమ వద్ద ఉన్న పంటను సొసైటీకి తీసుకు రావాలని సూచించారు.

7, 8వ తేదీల్లో శనగ కొనుగోళ్లు

జైనథ్‌, మే5: మండలంలోని ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ సోసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8వ తేదీల్లో శనగ పంట కొనుగోలు చేపట్టనున్నట్లు పీఏసీఎస్‌ చైర్మన్‌ బాలూరిగోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతుల వద్ద మిగిలిపోయిన పంటను అమ్ముకోవడానికి ఈ అవకాశం కల్పిస్తున్నామన్నారు. రైతుల వద్ద ఉన్న పంటను మద్దతు ధరకు కొనుగోలు చే స్తామని తెలిపారు. రైతులు 7, 8వ తేదీల్లో తమ వద్ద ఉన్న పంటను సొసైటీకి తీసుకు రావాలని సూచించారు.

Updated Date - 2021-05-06T04:30:16+05:30 IST