కరోనా కట్టడిలో భారత్‌ కంటే పాక్‌ మెరుగు

ABN , First Publish Date - 2020-10-19T06:21:25+05:30 IST

భారత్‌లో కరోనాను కట్టడి చేయడంలో భారత్‌ కంటే పాకిస్థాన్‌ మెరుగైన చర్యలు చేపట్టింది.

కరోనా కట్టడిలో  భారత్‌ కంటే పాక్‌ మెరుగు

భారత్‌లో కరోనాను కట్టడి చేయడంలో భారత్‌ కంటే పాకిస్థాన్‌ మెరుగైన చర్యలు చేపట్టింది. కొవిడ్‌పై ప్రధాని మోదీ నిర్లక్ష్యం వల్ల భారత్‌ ఆర్థికంగా ఎంతో నష్టపోయింది.

కరోనా మహమ్మారి గురించి రాహుల్‌గాంధీ ఫిబ్రవరిలోనే హెచ్చరించారు. ఆయన మాటలు విని ఉంటే దేశంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు.

- శశిథరూర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత


Updated Date - 2020-10-19T06:21:25+05:30 IST