Onam: సమైక్యత నింపే పర్వదినం.. ఓనం
ABN , First Publish Date - 2022-09-08T13:42:30+05:30 IST
ఓనం పండుగ(Onam festival) పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్ధిల్లాలని కాంక్షిస్తూ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్
- నేతల శుభాకాంక్షలు
ప్యారీస్(చెన్నై): ఓనం పండుగ(Onam festival) పర్వదినాన దేశంలో సమైక్యత పొంపొంది, ప్రజల మధ్య సోదరభావం వర్ధిల్లాలని కాంక్షిస్తూ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami), తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి, పీఎంకే వ్యవస్థాపకుడు డా.రాందాస్, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్కుమార్ తదితరులు ఓనం శుభాకాంక్షలు తెలిపారు.