వైస్చాన్స్లర్కు రాఖీ కట్టిన అధికారులు
ABN , First Publish Date - 2022-08-12T05:10:54+05:30 IST
రాఖీ పర్వదినం సోదరీ సోదరుల ప్రేమకు, త్యాగానికి చిహ్నమని పాలమూరు యూని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీ కాంత్ రాథోడ్ అన్నారు.
పాలమూరు యూని వర్సిటీ, ఆగస్టు 11 : రాఖీ పర్వదినం సోదరీ సోదరుల ప్రేమకు, త్యాగానికి చిహ్నమని పాలమూరు యూని వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీ కాంత్ రాథోడ్ అన్నారు. రాఖీపర్వదినం పురస్క రించుకొని గురువారం యూనివర్సిటీలోని వైస్ చాన్స్లర్ చాంబర్లో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గిరిజామంగ తాయారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.