Nizamabad: ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి

ABN , First Publish Date - 2022-04-20T16:22:48+05:30 IST

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందడం కలకలం రేపుతోంది.

Nizamabad: ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి

నిజామాబాద్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింత మృతి చెందడం కలకలం రేపుతోంది. నిన్న డెలివరీ అయిన కోటగిరి మండలం కొడిచేర్ల గ్రామానికి చెందిన లక్ష్మి... ఈరోజు ఉదయం అకస్మాత్తుగా మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం వల్లే బాలింత మృతి చెందిదని ఆస్పత్రి వద్ద బందువుల ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-04-20T16:22:48+05:30 IST