ఇరుజిల్లాల్లో తొమ్మిది మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-07-09T06:15:34+05:30 IST

ఇరుజిల్లాల్లో తొమ్మిది మందికి కొవిడ్‌

ఇరుజిల్లాల్లో తొమ్మిది మందికి కొవిడ్‌

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, జూలై 8: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం తొమ్మిది మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఖమ్మం జిల్లాలోని 34 కొవిడ్‌ పరీక్ష కేంద్రాల్లో 783 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఐదు పాజిటివ్‌ కేసులు, భద్రాద్రి జిల్లాలో 690 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-07-09T06:15:34+05:30 IST