ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా

ABN , First Publish Date - 2022-07-05T06:47:29+05:30 IST

ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా

ఇరు జిల్లాల్లో తొమ్మిది మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూలై 4: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 720 మందికి  పరీక్షలు నిర్వహించగా ఏడుపాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచవో డాక్టర్‌ మాలతి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 900మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ నమోదైంది.

Updated Date - 2022-07-05T06:47:29+05:30 IST