మంత్రిని కలిసిన రాంపూర్ దళితులు
ABN , First Publish Date - 2020-08-02T10:33:39+05:30 IST
మంత్రిని కలిసిన రాంపూర్ దళితులు
నంగునూరు, ఆగస్టు 1: తమ భూములను ఓ వ్యక్తి పట్టా చేయించుకున్నాడని రాంపూర్కు చెందిన దళితులు మంత్రి హరీశ్రావుకు శనివారం సిద్దిపేటలో ఫిర్యాదు చేశారు. ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని, భూములను ఇప్పించాలని కోరారు. వారికి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.