నేపాల్ లో కొత్తగా 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-06-05T01:51:41+05:30 IST

నేపాల్ లో కొత్తగా 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు

నేపాల్ లో కొత్తగా 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు

ఖాట్మండ్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నేపాల్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ నేపాల్ దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రం నాటికి అందిన నేపాల్ లో కొత్తగా 334 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 2,634 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు నేపాల్ సర్కారు పేర్కొంది. కరోనా వల్ల ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు.


Updated Date - 2020-06-05T01:51:41+05:30 IST