నరసాపురం: నన్ను క్షమించండంటూ చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత

ABN , First Publish Date - 2022-03-03T16:32:01+05:30 IST

ప.గో. జిల్లా: వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

నరసాపురం: నన్ను క్షమించండంటూ చెప్పుతో కొట్టుకున్న వైసీపీ నేత

ప.గో. జిల్లా: వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-03-03T16:32:01+05:30 IST