ఎంపీడీవోగా నగేష్‌కుమారి

ABN , First Publish Date - 2022-07-02T04:50:23+05:30 IST

పొదలకూరు ఎంపీడీవోగా టి.నగేష్‌కుమారి బాధ్యతలు స్వీకరించారు. అల్లూరు ఎంపీడీవోగా ఉన్న ఆమె ఇక్కడకు బదిలీపై వచ్చారు.

ఎంపీడీవోగా నగేష్‌కుమారి
ఎంపీడీవో నగేష్‌కుమారిని అభినందిస్తున్న కార్యదర్శులు

పొదలకూరు, జూలై 1 : పొదలకూరు ఎంపీడీవోగా  టి.నగేష్‌కుమారి బాధ్యతలు స్వీకరించారు. అల్లూరు ఎంపీడీవోగా ఉన్న ఆమె ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఎంపీడీవో సుజాత సంగం మండల ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. సుమారు మూడేళ్లపాటు ఎంపీడీవో సేవలందించిన సుజాత, నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. నూతన ఎంపీడీవోగా నగేష్‌కుమారిని  సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు కలిసి పుష్పగుచ్ఛాలు, స్వీట్లు అందించి స్వాగతం పలికారు.

Updated Date - 2022-07-02T04:50:23+05:30 IST