ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆగ్రహం.. స్పీకర్కు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-06-05T02:33:20+05:30 IST
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ వెబ్సైట్పై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్గిస్తూ వెబ్సైట్లో అసత్య కథనాలు రాశారని ...
న్యూఢిల్లీ: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఓ వెబ్సైట్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రతిష్టకు భంగం కల్గిస్తూ వెబ్సైట్లో అసత్య కథనాలు రాశారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను రఘురామకృష్ణంరాజు కోరారు.