టీటీడీ భూములు అమ్మితే ఉద్యమం : జనసేన

ABN , First Publish Date - 2020-05-26T10:35:44+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మ డానికి ప్రయత్నిస్తే ఉద్యమం తప్పదని జనసేన మండల అధ్యక్షుడు ఎం.యుగంధర్‌ ..

టీటీడీ భూములు అమ్మితే ఉద్యమం : జనసేన

కుక్కునూరు, మే 25: తిరుమల తిరుపతి దేవస్థానం భూములు అమ్మ డానికి ప్రయత్నిస్తే ఉద్యమం తప్పదని జనసేన మండల అధ్యక్షుడు ఎం.యుగంధర్‌ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. టీటీడీ భూము లు అమ్మడానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు.  

Updated Date - 2020-05-26T10:35:44+05:30 IST