అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా మోతీలాల్‌

ABN , First Publish Date - 2022-05-22T05:14:39+05:30 IST

నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ అద నపు కలెక్టర్‌గా ఎస్‌.మోతీలాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా మోతీలాల్‌
ఎస్‌.మోతీలాల్‌


నాగర్‌కర్నూల్‌, మే 21 (ఆంధ్ర జ్యోతి): నాగర్‌కర్నూల్‌ రెవెన్యూ అద నపు కలెక్టర్‌గా ఎస్‌.మోతీలాల్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదనపు రెవెన్యూ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ తర్వాత కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్‌ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న మోతీ లాల్‌ను ప్రభుత్వం నాగర్‌కర్నూల్‌ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2022-05-22T05:14:39+05:30 IST