గ్రీన్‌చాలెంజ్‌లో మొక్క నాటిన కిన్నెర కళాకారుడు మొగులయ్య

ABN , First Publish Date - 2021-09-16T15:28:28+05:30 IST

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం సైదాబాద్‌ సింగరేణి కాలనీలో 12 మెట్ల

గ్రీన్‌చాలెంజ్‌లో మొక్క నాటిన కిన్నెర కళాకారుడు మొగులయ్య

హైదరాబాద్/సైదాబాద్‌: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా బుధవారం సైదాబాద్‌ సింగరేణి కాలనీలో 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్య తన నివాసం వద్ద మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, పాట రూపంలో కిన్నెర వాయిద్యంతో అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

Updated Date - 2021-09-16T15:28:28+05:30 IST