మోదీ ప్రసంగాన్ని తప్పక వినండి: షా

ABN , First Publish Date - 2020-06-30T21:02:25+05:30 IST

న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసే ప్రసంగాన్ని అందరూ వినాలని దేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన విషయమని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు.

మోదీ ప్రసంగాన్ని తప్పక వినండి: షా

న్యూఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధానమంత్రి మోదీ చేసే ప్రసంగాన్ని అందరూ వినాలని దేశ ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ముఖ్యమైన విషయమని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు మోదీ ప్రసంగం ఉందంటూ వివరాలతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్ కూడా జత చేశారు.




చైనాతో ఉద్రిక్తతల వేళ మోదీ కీలక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. కరోనాకు సంబంధించి కూడా మోదీ ముఖ్యమైన సూచనలు చేస్తారని తెలుస్తోంది. సుమారు గంటపాటు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. 

Updated Date - 2020-06-30T21:02:25+05:30 IST