భీమవరం ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ పర్యటన
ABN , First Publish Date - 2020-10-16T17:34:10+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో అధిక వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో అధిక వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ శుక్రవారం పర్యటించారు. పొంగుతున్న యనమదుర్రు డ్రైన్ వల్ల ముంపుకు గురైన ప్రాంతాల్లో నీటిని బయటకు తోడాలని ఈ సందర్భంగా అధికారులను ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆదేశించారు.