ఆరవీడు బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

ABN , First Publish Date - 2021-06-25T06:41:48+05:30 IST

మం డలంలోని ఆరవీడు గ్రామంలో జ రిగిన జంటహత్యల మృతుల కు టుంబ సభ్యులను గురువారం తా డిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.

ఆరవీడు బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ
బాధితులకు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి

యల్లనూరు, జూన 24: మం డలంలోని ఆరవీడు గ్రామంలో జ రిగిన జంటహత్యల మృతుల కు టుంబ సభ్యులను గురువారం తా డిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఉదయం గ్రా మానికి చేరుకున్న ఆయన నేరు గా రాజగోపాల్‌, నారాయణప్పల ఇంటికి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అ నంతరం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే తక్షణసాయం కింద రూ.50 వేలు అందించారు. 

Updated Date - 2021-06-25T06:41:48+05:30 IST