మంత్రి కేటీఆర్ను కలిసిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2021-08-05T05:05:28+05:30 IST
మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే ఆత్రం సక్కు హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా బుధవా రం కలిశారు.
- నష్టపరిహారం అందించాలని వినతి
ఆసిఫాబాద్, ఆగస్టు 4: మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యే ఆత్రం సక్కు హైదరాబాద్లోని ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా బుధవా రం కలిశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వ ర్షాల వల్ల నష్టపోయిన పంటలు, రోడ్ల, పశు వుల తదితరాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోయారు. ఆసిఫాబాద్ నియోజకవ ర్గంలోని పది మండలాల్లో జరిగిన పంట నష్టపోవడంతో పాటు రోడ్లు, బ్రిడ్జిలు కొట్టు కుపోయాయని తెలిపారు. అనంతరం ఆదు కోవాలని వినతి పత్రం సమర్పించారు.