మిషన్‌ భగీరథ వాల్వ్‌ లీకేజీ

ABN , First Publish Date - 2020-07-12T09:51:38+05:30 IST

కామన్‌పల్లి వద్ద మిషన్‌ భగీరథ మెయిన్‌ లైన్‌కు లీకేజీ ఏర్పడ టంతో నీరంతా వృథాగా పోతోంది.

మిషన్‌ భగీరథ వాల్వ్‌ లీకేజీ

జన్నారం, జూలై 11 : కామన్‌పల్లి వద్ద మిషన్‌ భగీరథ మెయిన్‌ లైన్‌కు లీకేజీ ఏర్పడ టంతో నీరంతా వృథాగా పోతోంది. ఇందన్‌పల్లి నుంచి కామన్‌పల్లి మీదుగా దేవునిగూడ, లోతెర్రె, కవ్వాలతోపాటు మరో నాలుగు గ్రామా ల వరకు ఈ  పైపులైన్‌ ద్వారా నీరు సరఫరా అవుతోంది. శనివారం సాయంత్రం నుంచి లీకే జీ ఏర్పడి ఉన్న నీరంతా పక్కనే ఉన్న కెనాల్‌ లోకి వెళ్తున్న ఇప్పటి వరకు ఎవరూ పట్టించు కోలేదని స్థానికులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-12T09:51:38+05:30 IST