తప్పిపోయిన బాలుడు..తల్లిదండ్రుల చెంతకు

ABN , First Publish Date - 2022-06-26T05:32:01+05:30 IST

డిశాలోని బరంపురం పట్టణానికి చెం దిన బాలుడు ఆశిష్‌కుమార్‌ ఆచార్య రెండు రోజుల కింద ట ఇంటి నుంచి పరారయ్యాడు. చిన్న విషయమై తల్లిదం డ్రులు మందలించడంతో బయటకు వచ్చేశాడు. జాతీయ రహదారి గుండా పలాస వైపు నడుచుకుంటూ వచ్చిన ఆశి

తప్పిపోయిన బాలుడు..తల్లిదండ్రుల చెంతకు
బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు


హరిపురం:ఒడిశాలోని బరంపురం పట్టణానికి చెం దిన బాలుడు ఆశిష్‌కుమార్‌ ఆచార్య రెండు రోజుల కింద ట ఇంటి నుంచి పరారయ్యాడు. చిన్న విషయమై తల్లిదం డ్రులు మందలించడంతో బయటకు వచ్చేశాడు. జాతీయ రహదారి గుండా పలాస వైపు నడుచుకుంటూ వచ్చిన ఆశిష్‌ శనివారం రాత్రి 8 గంటల సమయంలో మకరజోల వద్దకురాగా గ్రామస్థులు ఆరా తీశారు.విషయం తెలుసు కొని గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు. మందస ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేయడంతో వారు అక్కడకు వచ్చారు. తల్లిదండ్రులని నిర్థారించుకు న్నాకే వారికి అప్పగించారు. తల్లిదండ్రులు ఆనంద్‌కుమార్‌ ఆచార్య, మితాలకు పలు సూచనలు శారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ సభ్యురాలు సునీత, మహిళా పోలీస్‌ హారతి, సచివాలయ సిబ్బంది ఉన్నారు. 



Updated Date - 2022-06-26T05:32:01+05:30 IST