మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మాతృవియోగం
ABN , First Publish Date - 2021-10-30T14:20:13+05:30 IST
రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మాతృవియోగం కలిగింది.
మహబూబ్నగర్: రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్కు మాతృవియోగం కలిగింది. శ్రీనివాస్గౌడ్ తల్లి శాంతమ్మ గుండెపోటుతో కన్నుమూశారు. నేడు వ్యవసాయ క్షేత్రంలో శాంతమ్మ అంత్యక్రియలు జరుగనున్నాయి. శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.