Impatience: అటవీశాఖ తీరుపై మంత్రి రాజన్న దొర ఆగ్రహం
ABN , First Publish Date - 2022-08-02T21:18:39+05:30 IST
Kurnool: అటవీశాఖ (Forest Department) తీరుపై మంత్రి రాజన్న దొర (Rajanna Dora) అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజను (Tribal)ల అభ్యున్నతికి, ఐటీడీఏ (ITDA)ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Kurnool: అటవీశాఖ (Forest Department) తీరుపై శ్రీశైలంలో మంత్రి రాజన్న దొర (Rajanna Dora) అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గిరిజను (Tribal)ల అభ్యున్నతికి, ఐటీడీఏ (ITDA)ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అయితే గిరిజనులు బతకడానికి అటవీశాఖ సహకరించడం లేదని, భూముల సాగుకు ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) చెప్పినా అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.