Telangana: ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

ABN , First Publish Date - 2022-03-01T13:39:29+05:30 IST

జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

Telangana: ఏడుపాయల వనదుర్గాభవాని ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

మెదక్: జిల్లాలోని పాపన్నపేట మండలం నాగసాన్‌పల్లిలోని ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర జరుగనుంది. ఇవాళ ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్  పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. జాతరకు వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 200కు పైగా ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. 

Updated Date - 2022-03-01T13:39:29+05:30 IST