మంచిర్యాలలో 420 కోళ్లు మృతి

ABN , First Publish Date - 2021-01-16T13:51:37+05:30 IST

జిల్లాలోని దండేపల్లి మండలం కన్నెపల్లిలో నాటు కోళ్లు మృతి కలకలం రేపుతోంది. ఒకే రైతుకు చెందిన 420 కోళ్లు మృతి చెందింది.

మంచిర్యాలలో 420 కోళ్లు మృతి

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం  కన్నెపల్లిలో నాటు కోళ్లు మృతి కలకలం రేపుతోంది. ఒకే రైతుకు చెందిన 420 కోళ్లు మృతి చెందింది. బర్డ్ ఫ్లూ కావొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో పశువైద్యులు అక్కడకు చేరుకుని శాంపిల్స్ సేకరించారు. కోళ్ల మృతితో తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన బాధితుడు ఆదుకోవాలంటూ వేడుకుంటున్నాడు. 


Updated Date - 2021-01-16T13:51:37+05:30 IST