రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-20T05:23:29+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఒక రు మృతిచెందా రు. ఎస్సై రాఘ వేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి... బా ల్కొండ మండలం కిసాన్నగర్కు చెందిన రాజుల కిషన్(50) ద్విచక్రవాహనంపై చేపూర్ వెళ్తున్నాడు. శ్రీ రాంపూర్ 44వ జాతీయరహదారి వద్ద రోడ్డు క్రాస్ చేసే క్రమంలో నిర్మ ల్ నుంచి వస్తున్న సావెర వాహనం ఢీకొట్టింది. దీంతో కిషన్కు తీవ్ర గా యాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన ట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
బాల్కొండ, అ క్టోబరు19: రోడ్డు ప్రమాదంలో ఒక రు మృతిచెందా రు. ఎస్సై రాఘ వేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి... బా ల్కొండ మండలం కిసాన్నగర్కు చెందిన రాజుల కిషన్(50) ద్విచక్రవాహనంపై చేపూర్ వెళ్తున్నాడు. శ్రీ రాంపూర్ 44వ జాతీయరహదారి వద్ద రోడ్డు క్రాస్ చేసే క్రమంలో నిర్మ ల్ నుంచి వస్తున్న సావెర వాహనం ఢీకొట్టింది. దీంతో కిషన్కు తీవ్ర గా యాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన ట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.