Modi తో భేటీ కానున్న mamatha

ABN , First Publish Date - 2021-07-23T02:49:26+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28 న వీరి భేటీ జరగనుంది

Modi తో భేటీ కానున్న mamatha

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28 న వీరి భేటీ జరగనుంది. ఈ విషయాన్ని మమతా బెనర్జీయే స్వయంగా వెల్లడించారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 


Updated Date - 2021-07-23T02:49:26+05:30 IST