మద్యం సీసాల స్వాధీనం

ABN , First Publish Date - 2021-01-27T03:02:24+05:30 IST

మండల పరిధిలోని పేడూరు వద్ద ఐ.రంగయ్య అనే వ్యక్తి వద్ద మంగళవారం 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. రంగ

మద్యం సీసాల స్వాధీనం


తోటపల్లిగూడూరు,  జనవరి 26 : మండల పరిధిలోని పేడూరు వద్ద  ఐ.రంగయ్య అనే వ్యక్తి వద్ద  మంగళవారం 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. రంగయ్య అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.పి కిషోర్‌ దాడి చేసి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్‌ ఎం.కిరణ్‌సింగ్‌, కానిస్టేబుల్స్‌ ఎస్‌ఎన్‌ రసూల్‌, బలవర్ధన్‌లు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T03:02:24+05:30 IST