మచిలీపట్నం: YCP, TDP బ్యానర్లను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు
ABN , First Publish Date - 2022-05-15T16:32:48+05:30 IST
ఎస్.ఎన్ గొల్లపాలెం ఎంట్రన్స్లో వైసీపీ, టీడీపీ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.
Machilipatnam: ఎస్.ఎన్ గొల్లపాలెం ఎంట్రన్స్లో వైసీపీ (YCP), టీడీపీ (TDP) బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఆదివానం అంకాలమ్మ తల్లి జాతర మూడేళ్లకు ఒక సారి జరుగుతుంది. ఈ జాతర సందర్భంగా గ్రామ ముఖ ద్వారం వద్ద వైసీపీ, టీడీపీ నాయకులు స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత రాత్రి బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.