చెన్నై ఎక్స్ప్రెస్ జనవరి 1 వరకు పొడిగింపు
ABN , First Publish Date - 2020-11-30T05:06:32+05:30 IST
చెన్నై నుంచి లోకమాన్య తిలక్కు వెళ్లే చెన్నై స్పెషల్ రైలు (02164)జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ అమర్నాధ్, స్టేషన మేనేజరు డీఎనరెడ్డి తెలిపారు.
కడప (ఎడ్యుకేషన), నవంబరు 29: చెన్నై నుంచి లోకమాన్య తిలక్కు వెళ్లే చెన్నై స్పెషల్ రైలు (02164)జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతుందని కడప చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ అమర్నాధ్, స్టేషన మేనేజరు డీఎనరెడ్డి తెలిపారు. అలాగే లోకమాన్య తిలక్ నుంచి చెన్నై వెళ్లే 02163 స్పెషల్ రైలు డిసెంబరు 31 వరకు కొనసాగుతుందన్నారు. ఈ రెండు రైళ్ల గడువు నెలాఖరుతో ముగియడంతో దక్షిణ మధ్య రైల్వే మరో నెలరోజుల పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.