లోకేష్‌ను కలిసిన ఇంటూరి రాజేష్‌

ABN , First Publish Date - 2022-05-29T03:03:22+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ శనివారం కలిశారు. టంగు

లోకేష్‌ను కలిసిన ఇంటూరి రాజేష్‌
: నారా లోకేష్‌ను కలిసిన ఇంటూరి రాజేష్‌

  కందుకూరు, మే 28: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను పార్టీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ శనివారం కలిశారు. టంగుటూరులోని క్యాండీఫోర్ట్‌లో లోకేష్‌ను కలిసి మాట్లాడారు. రాజేష్‌ను ఆప్యాయంగా పలకరించిన లోకేష్‌ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు సమాచారం.   

Updated Date - 2022-05-29T03:03:22+05:30 IST