దివంగత శాంసంగ్ చైర్మన్ లీ కున్-హీ అంత్యక్రియలు పూర్తి

ABN , First Publish Date - 2020-10-29T00:09:11+05:30 IST

దివంగత శాంసంగ్ చైర్మన్ లీ కున్-హీ అంత్యక్రియలు పూర్తి

దివంగత శాంసంగ్ చైర్మన్ లీ కున్-హీ అంత్యక్రియలు పూర్తి

సియోల్: బుధవారం రోజు సియోల్‌లో దివంగత శాంసంగ్ చైర్మన్ లీ కున్-హీ అంత్యక్రియలను ఆయన కుటుంబం నిర్వహించింది. అనారోగ్య సమస్యలతో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శామ్‌సంగ్‌ కంపెనీ చైర్మన్‌ లీ కున్‌-హీ (78) కన్నుమూశారు.


ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్టు శాంసంగ్‌ అధికారికంగా ప్రకటించింది. లీ సారథ్యంలోనే శాంసంగ్‌ ప్రపంచంలోనే అత్యధిక స్మార్ట్‌ ఫోన్‌లు, మెమొరీ చిప్స్‌ను ఉత్పత్తి కంపెనీగా అవతరించింది.

Updated Date - 2020-10-29T00:09:11+05:30 IST