ఆంజనేయస్వామికి లక్ష తమలపత్రార్చన

ABN , First Publish Date - 2021-02-27T05:26:33+05:30 IST

స్థానిక విజినిగిరిపాలెం అభయ ఆంజనేయస్వామికి శుక్రవారం లక్ష తమలపత్రార్చన నిర్వహించారు.

ఆంజనేయస్వామికి లక్ష తమలపత్రార్చన
లక్ష తమలపత్రార్చనలో పాల్గొన్న భక్తులు

సింహాచలం, ఫిబ్రవరి 26:  స్థానిక విజినిగిరిపాలెం అభయ ఆంజనేయస్వామికి  శుక్రవారం లక్ష తమలపత్రార్చన నిర్వహించారు. ఆలయ మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామునే ఉత్సవాలకు వినాయక పూజతో శ్రీకారం చుట్టి పంచామృతాభిషేకాలు, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం, రాత్రి తిరువీఽథి ఉత్సవాన్ని వైభవంగా  నిర్వహించారు.

Updated Date - 2021-02-27T05:26:33+05:30 IST