నేడు కాగజ్‌నగర్‌కు తరుణ్‌చుగ్, బండి సంజయ్

ABN , First Publish Date - 2021-02-23T13:26:09+05:30 IST

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు కాగజ్‌నగర్‌కు రానున్నారు.

నేడు కాగజ్‌నగర్‌కు తరుణ్‌చుగ్, బండి సంజయ్

కొమురంభీం: బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు కాగజ్‌నగర్‌కు రానున్నారు. బీజేపీలో చేరనున్న సిర్పూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పాల్వాయి హరీశ్ బాబు, ఛత్రపతి శివాజీ సంకల్ప సభలో నేతలు పాల్గొననున్నారు. బీజేపీ నేతల రాక సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2021-02-23T13:26:09+05:30 IST