కర్ణాటక పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు

ABN , First Publish Date - 2021-11-16T19:42:19+05:30 IST

చిత్తూరు జిల్లా: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి విచిత్రంగా ఉంది.

కర్ణాటక పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు

చిత్తూరు జిల్లా: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి విచిత్రంగా ఉంది. రెండు రాష్ట్రాల మధ్య పెట్రోల్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో వాహనదారులు కర్ణాటక పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఆంధ్ర-కర్ణాటక పెట్రోల్ బంకులు పక్క పక్కనే వంద మీటర్ల దూరంలో ఉండడంతో వాహనదారులు అక్కడికే వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2021-11-16T19:42:19+05:30 IST