‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సిగ్గుచేటు’

ABN , First Publish Date - 2020-10-02T08:25:23+05:30 IST

కాండ్రేగులలో జరిగిన సమావేశంలో ఏపీ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు ..

‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సిగ్గుచేటు’

జగ్గంపేట, అక్టోబరు 1: కాండ్రేగులలో జరిగిన సమావేశంలో ఏపీ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ అత్యాచారానికి గురై వారంరోజులుగా ఆసుపత్రిలో ఉన్నా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో కఠినమైన శిక్షవిఽదించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-10-02T08:25:23+05:30 IST