Kadapa: 58వ రోజు కొనసాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
ABN , First Publish Date - 2021-07-30T16:26:56+05:30 IST
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 58వ రోజు కొనసాగుతోంది.
కడప: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 58వ రోజు కొనసాగుతోంది. కదిరికి చెందిన వైసీపీ శ్రేణులు లోకేష్, గోవర్ధన్లు నేడు విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అనంతపురం జిల్లా వైసీపీ శ్రేణులు మొదటిసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు.