దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జస్టిస్ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2021-04-13T20:32:54+05:30 IST
జస్టిస్ ఎన్వీ రమణ దేశప్రజలకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎన్వీ రమణ దేశప్రజలకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తన నివాసంలోనే ప్రత్యేక పూజలు చేసిన ఎన్వీ రమణ దంపతులు ఉగాది పర్వదినం అందరి ఇళ్లల్లో సుఖ సంతోషాలు నింపాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.