ప్రపంచశాంతి కోసమే జీవసమాధి: నిత్యానంద

ABN , First Publish Date - 2022-06-27T09:16:37+05:30 IST

ప్రపంచ శాంతి, భక్తుల సంక్షేమం కోసమే తాను జీవసమాధిలో ఉన్నానని వివాదాస్పద స్వామి నిత్యానంద సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు.

ప్రపంచశాంతి కోసమే జీవసమాధి: నిత్యానంద

చెన్నై, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రపంచ శాంతి, భక్తుల సంక్షేమం కోసమే తాను జీవసమాధిలో ఉన్నానని వివాదాస్పద స్వామి నిత్యానంద సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. నిత్యానంద అనారోగ్యంపై రకరకాల వార్తలు వెలువడుతున్న తరుణంలో ఆయన ఆశ్రమానికి చెందిన సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రకటన కనిపించింది. తాను జీవసమాధిలో ఉన్నానని, త్వరలో భక్తుల ముందుకు వస్తానన్నారు. 

Updated Date - 2022-06-27T09:16:37+05:30 IST