నాగులాపల్లిలో జేసీ ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2021-01-15T05:30:00+05:30 IST
నాగులాపల్లి (కొత్తపల్లి), జనవరి 15: నాగులాపల్లిలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ దంప తులు సంక్రాంతి పండుగ
నాగులాపల్లి (కొత్తపల్లి), జనవరి 15: నాగులాపల్లిలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ దంప తులు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజులు నిర్వహించారు. ఆలయ అర్చకులు జేసీ దంపతులకు స్థల పురాణాన్ని వివరించారు. అనంతరం అర్చకులు వారికి ప్రసాదం అందజేశారు. తొలుత వైసీపీ అధికార ప్రతినిధి, వడిశెట్టి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వీఎన్ఆర్ బృందం జేసీ దంపతులకు స్వాగతం పలికారు.